Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడియారం దొంగలించిందని స్టూడెంట్‌పై కోచ్ దాడి.. తర్వాత ఏమైందంటే?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (15:35 IST)
తమిళనాడులోని కృష్ణగిరిలో వాలీబాల్ కోచ్ అక్టోబర్ 23న ఒక టోర్నమెంట్ సందర్భంగా విద్యార్థినిపై దాడికి పాల్పడినందుకు గాను సోమవారం అరెస్టు అయ్యాడు. ఈ సంఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేయడంతో కోచ్‌పై తక్షణమే చర్యలు తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిందితుడు హోసూరుకు చెందిన వి.త్యాగరాజన్ (38) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. బాగలూరు సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ టోర్నమెంట్ నిర్వహించబడిందని, ఇందులో అనేక పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 
ఆతిథ్య పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు త్యాగరాజన్‌కు అతని బృందంలోని ఒక అమ్మాయి తన చేతి గడియారాన్ని దొంగిలించిందని దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోచ్‌ను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments