Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ శోభాయాత్ర - పూలవర్షం కురిపించిన ముస్లిం సోదరులు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:22 IST)
హనుమాన్ శోభాయాత్రలో ముస్లింలు మత సామరస్యాన్ని చూపించారు. ఈ శోభాయాత్రపై ముస్లిం సోదరులు పూలవర్షం కురిపించారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ, తమ భక్తిని చాటుకున్నారు. ఈ శోభాయాత్రలో దాదాపు ఐదు వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. అలాగే, ఈ యాత్రలో పాల్గొన్న హిందూ భక్తులకు ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అపరూప దృశ్యం భోపాల్‌లో జరిగింది. 
 
అయితే, హ‌నుమాన్ శోభాయాత్ర నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అన్ని షాపుల‌ను మూసి వేయించారు. అయితే, ఖాజీ క్యాంప్ ఏరియాలో శోభాయాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో వేరే మార్గంలో శోభాయాత్ర‌ను కొన‌సాగించారు. ఈ శోభాయాత్రను పురస్కరించుకుని భోపాల్ న‌గ‌రం కాషాయం జెండాల‌తో మెరిసిపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చన అయ్యర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments