Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ శోభాయాత్ర - పూలవర్షం కురిపించిన ముస్లిం సోదరులు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:22 IST)
హనుమాన్ శోభాయాత్రలో ముస్లింలు మత సామరస్యాన్ని చూపించారు. ఈ శోభాయాత్రపై ముస్లిం సోదరులు పూలవర్షం కురిపించారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ, తమ భక్తిని చాటుకున్నారు. ఈ శోభాయాత్రలో దాదాపు ఐదు వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. అలాగే, ఈ యాత్రలో పాల్గొన్న హిందూ భక్తులకు ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అపరూప దృశ్యం భోపాల్‌లో జరిగింది. 
 
అయితే, హ‌నుమాన్ శోభాయాత్ర నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అన్ని షాపుల‌ను మూసి వేయించారు. అయితే, ఖాజీ క్యాంప్ ఏరియాలో శోభాయాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో వేరే మార్గంలో శోభాయాత్ర‌ను కొన‌సాగించారు. ఈ శోభాయాత్రను పురస్కరించుకుని భోపాల్ న‌గ‌రం కాషాయం జెండాల‌తో మెరిసిపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments