Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై తల్లీ కూతుళ్ళ వివాహాలు.. మరిదిని పెళ్లాడిన వదిన

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:20 IST)
తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. సాధారణంగా తోబుట్టువులు లేదా స్నేహితుల పెళ్ళిళ్ళు ఒకే మండపంలో ఒకే వేదికపై జరగడం చూస్తుంటాం.. కానీ ఇలా తల్లి, కూతురు ఒకే వేదికపై వివాహం చేసుకోవడంతో.. అందరూ వీరి వివాహాల గురించే చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గోరక్ పూర్ జిల్లాలో ఓ తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో జగదీష్ అనే వ్యక్తిని బేలాదేవి(53) పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కుమార్తె(27) ఇందు వివాహం కూడా జరిగింది. 
 
బేలాదేవి ఆమె భర్త సోదరుడిని వివాహం చేసుకుంది. వితంతువైన బేలాదేవి వివాహం వారి సంతానం అనుమతితోనే జరిగిందని... తన సంతానం ఒత్తిడితోనే తాను వివాహం చేసుకున్నానని.. బేలాదేవి వివాహం తర్వాత మీడియాతో చెప్పింది. అమ్మకు తోడు కావాలనే బాబాయ్‌తో ఆమె వివాహం జరిపించినట్లు బేలాదేవి కూతుళ్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments