కొత్త సినిమా రిలీజా? అయితే, వంద టిక్కెట్లు ఇవ్వండి.. మేయర్ లేఖ

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (22:23 IST)
విజయవాడ మేయర్ వివాదంలో చిక్కుకున్నారు. కొత్త సినిమా విడుదలైతే తమకు వంద సినిమా టిక్కెట్లను కేటాయించాలంటూ ఆమె థియేటర్ యజమానులకు లేఖ రాయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని థియేటర్ యజమానులకు రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల గురు, శుక్రవారాల్లో అనేక కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. వీటిలో చిన్న, పెద్ద చిత్రాలు ఉంటాయి. అయితే, ప్రతి నెల విడుదలయ్యే కొత్త చిత్రాలకు టిక్కెట్లు కావాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయని, అందువల్ల తమకు ప్రతి షోకు వంద టిక్కెట్లు చొప్పున కేటాయించాలని, ఈ టిక్కెట్లకు డబ్బులు చెల్లిస్తామని విజయవాడ మేయర్ ఆర్.భాగ్యలక్ష్మి పేరుతో థియేటర్ యజమానులకు ఓ లేఖ వెళ్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments