Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో రైడ్.. డబ్బే డబ్బు.. వీడియో

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (22:22 IST)
బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన దాడుల్లో ఏకంగా రూ.4 కోట్ల నగదు లభ్యమైంది. ప్రజా పనుల శాఖ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్‌కు చెందిన పట్నా, కిషన్‌గంజ్‌లో పలు ప్రదేశాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారుల దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 
 
అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. సంజయ్ కుమార్ రాయ్‌‌కు చెందిన కిషన్ గంజ్ ఇంటికి అధికారులు వెళ్లినప్పుడు.. కొంత డబ్బును అతని కింద పనిచేసే ఒక జూనియర్ ఇంజనీర్, క్యాషియర్ వద్ద ఉంచినట్టు తెలిసింది. 
 
దాంతో రాయ్ అనుచరుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. కిషన్‌గంజ్‌లోని క్యాషియర్ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.3 కోట్లకుపైగా డబ్బు, బంగారం దొరికింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments