Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో రైడ్.. డబ్బే డబ్బు.. వీడియో

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (22:22 IST)
బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన దాడుల్లో ఏకంగా రూ.4 కోట్ల నగదు లభ్యమైంది. ప్రజా పనుల శాఖ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్‌కు చెందిన పట్నా, కిషన్‌గంజ్‌లో పలు ప్రదేశాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారుల దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 
 
అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. సంజయ్ కుమార్ రాయ్‌‌కు చెందిన కిషన్ గంజ్ ఇంటికి అధికారులు వెళ్లినప్పుడు.. కొంత డబ్బును అతని కింద పనిచేసే ఒక జూనియర్ ఇంజనీర్, క్యాషియర్ వద్ద ఉంచినట్టు తెలిసింది. 
 
దాంతో రాయ్ అనుచరుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. కిషన్‌గంజ్‌లోని క్యాషియర్ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.3 కోట్లకుపైగా డబ్బు, బంగారం దొరికింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments