Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంతెన కింద ఇరుక్కున్న విమానం.. అసలు ఏం జరిగిందంటే?

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (10:36 IST)
బీహార్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన ఒకటి జరిగింది. విమానాన్ని మోసుకెళుతున్న లారీ ఒకటి వంతెన కింద చిక్కుకుని పోయింది. దీంతో ఆ మార్గంలో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై నుంచి అస్సాంకు విమానాన్ని తీసుకెళుతున్న ట్రక్కు పిప్రాకోఠి వద్ద ఫ్లైఓవర్ కింద చిక్కుకుని పోయింది. విమానం పైభాగం వంతెనకు తాకడం వల్ల లారీ ఆగిపోయింది. వాహనాన్ని ముందుకు పోనిచ్చేందుకు డ్రైవర్‌ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఫలితంగా 28వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విమానం ఇరుక్కుందున్న విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 
ముంబైలో నిర్వహించిన ఓ వేలంలో ఓ వ్యాపారి విమానాన్ని తుక్కు కింద కొనుగోలు చేశఆరు. దాన్ని ముంబై నుంచి అస్సోంకు తరలిస్తుండగా, ఈ వంతెన కింద చిక్కుకునిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రక్కును చాకచక్యంగా బయటకు తీశారు. టైర్లలో కొంతమేరకు గాలిని తీసేయడంతో లారీ ఎత్తు తగ్గిపోయింది. దీంతో లారీ సులభంగా బయటకు వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments