Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (14:31 IST)
దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దీనికితోడు కేంద్రంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఉంది. దీంతో పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. తమకు ఎదురు తిరిగే వారు ఎంతవారైనా సరే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రయాణికుడిని ఆయన అనుచరులు చితకబాదారు. ఈ ఘటన వందేభారత్ రైలులో చోటుచేసుకుంది. ఆ ఎమ్మెల్యే పేరు రాజీవ్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. వందే భారత్ రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వని కారణంగా ఆయన అనుచరులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments