Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (14:31 IST)
దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దీనికితోడు కేంద్రంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఉంది. దీంతో పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. తమకు ఎదురు తిరిగే వారు ఎంతవారైనా సరే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రయాణికుడిని ఆయన అనుచరులు చితకబాదారు. ఈ ఘటన వందేభారత్ రైలులో చోటుచేసుకుంది. ఆ ఎమ్మెల్యే పేరు రాజీవ్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. వందే భారత్ రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వని కారణంగా ఆయన అనుచరులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments