Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ట్రాక్‌ మీద గొడుగు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోయిన వ్యక్తి.. (Video)

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (14:40 IST)
సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే పనులు కొన్ని విచిత్రంగా ఉంటాయి. కొందరు రైల్వే ట్రాక్‌లపై పడుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు హాస్యానికి విచిత్ర పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై గొడుగు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో రైల్వే ట్రాక్‌పై గొడుగు పెట్టుకుని నిద్రపోయిన వ్యక్తి. దీన్ని గమనించిన లోకో పైలట్‌ రైలును ఆపి.. అతడిని నిద్రలేపి, చీవాట్లు పెట్టి అక్కడ నుంచి పంపించాడు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments