Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బ్రిడ్జిపై ఫోటోషూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన భార్యాభర్తలు (Video)

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (08:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిచ్చి పీక్ స్టేజీ చేరడంతో ఈ ఘటన జరిగింది. ఫోటో షూట్ కోసం రైలు వంతెనపై నిలబడిన ఓ జంటకు ఊహించని షాక్ ఎదురైంది. తాము ఫోటో షూట్‌లో నిమగ్నమైవుండగా ఓ రైలు దూసుకొచ్చింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు వంతెనపై నుంచి కిందకు దూకేశారు. దాదాపు 90 అడుగుల లోతులోకి దూకేశారు. ఈ దంపతులను రాహుల్, జాన్వీలుగా గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని గోరంఘాట్ వంతెనపై ఈ ఘటన జరిగింది. ఈ రైలు వంతెనపై నిలబడిన ఈ దంపతులు.. ఫోటో షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments