Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బ్రిడ్జిపై ఫోటోషూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన భార్యాభర్తలు (Video)

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (08:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిచ్చి పీక్ స్టేజీ చేరడంతో ఈ ఘటన జరిగింది. ఫోటో షూట్ కోసం రైలు వంతెనపై నిలబడిన ఓ జంటకు ఊహించని షాక్ ఎదురైంది. తాము ఫోటో షూట్‌లో నిమగ్నమైవుండగా ఓ రైలు దూసుకొచ్చింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు వంతెనపై నుంచి కిందకు దూకేశారు. దాదాపు 90 అడుగుల లోతులోకి దూకేశారు. ఈ దంపతులను రాహుల్, జాన్వీలుగా గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని గోరంఘాట్ వంతెనపై ఈ ఘటన జరిగింది. ఈ రైలు వంతెనపై నిలబడిన ఈ దంపతులు.. ఫోటో షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments