Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి బొట్టు పెట్టి, హారతి ఇచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి

Webdunia
సోమవారం, 27 మే 2019 (16:47 IST)
ప్రధాని నరేంద్ర మోడీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని రాక సందర్భంగా వెంకయ్యనాయుడు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ మోడీకి తమ ఇంటి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి తీర్ధ ప్రసాదాలు అందించి, నుదుట కుంకమ బొట్టు పెట్టి హారతి ఇచ్చారు. 
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తున్నందుకు మోడీని వెంకయ్యనాయుడు అభినందించారు. అనంతరం వీరు ఇరవురూ పలు రాజకీయ అంశాలు పట్ల చర్చించుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments