Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి బొట్టు పెట్టి, హారతి ఇచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి

Webdunia
సోమవారం, 27 మే 2019 (16:47 IST)
ప్రధాని నరేంద్ర మోడీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని రాక సందర్భంగా వెంకయ్యనాయుడు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ మోడీకి తమ ఇంటి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి తీర్ధ ప్రసాదాలు అందించి, నుదుట కుంకమ బొట్టు పెట్టి హారతి ఇచ్చారు. 
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తున్నందుకు మోడీని వెంకయ్యనాయుడు అభినందించారు. అనంతరం వీరు ఇరవురూ పలు రాజకీయ అంశాలు పట్ల చర్చించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments