Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక సూచన చేసిన వాతావరణ శాఖ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (15:59 IST)
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, ఆరేబియా సముద్రం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావం కారణంగా కోస్తారాంధ్రలో ఐదు రోజుల పాటు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.
 
ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల్లో కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, బీహార్, జార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుముదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలోని కోస్తాంధ్రతో పాటు కేరళ, దక్షిణ కర్నాటక, లక్షద్వీప్‌లలో ఐదు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలుల ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments