ఐదు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక సూచన చేసిన వాతావరణ శాఖ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (15:59 IST)
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, ఆరేబియా సముద్రం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావం కారణంగా కోస్తారాంధ్రలో ఐదు రోజుల పాటు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.
 
ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల్లో కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, బీహార్, జార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుముదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలోని కోస్తాంధ్రతో పాటు కేరళ, దక్షిణ కర్నాటక, లక్షద్వీప్‌లలో ఐదు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలుల ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments