Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక సూచన చేసిన వాతావరణ శాఖ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (15:59 IST)
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, ఆరేబియా సముద్రం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావం కారణంగా కోస్తారాంధ్రలో ఐదు రోజుల పాటు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.
 
ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల్లో కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, బీహార్, జార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుముదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలోని కోస్తాంధ్రతో పాటు కేరళ, దక్షిణ కర్నాటక, లక్షద్వీప్‌లలో ఐదు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలుల ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments