Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని వీడ్కోలు ప్రసంగం.. భావోద్వేగానికి గురైన వెంకయ్య నాయుడు

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (17:17 IST)
ఆగస్టు 10వ తేదీతో రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఐదేళ్ల పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు వీడ్కోలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ, “మీరు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారని, ప్రజా జీవితంతో అలసిపోలేదని ఎప్పటినుంచో చెబుతుంటారు.. మీ పదవి కాలం ముగిసిపోవచ్చు, కానీ రాబోయే సంవత్సరాల్లో మీ అనుభవాల నుండి దేశం ప్రయోజనం పొందుతూనే ఉంటుంది" అంటూ కొనియాడారు. 
 
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా మరియు రాజ్యసభ ఛైర్మన్‌గా ఐదేళ్లపాటు కొనసాగారని, ఆ సమయంలో సభ ఉత్పాదకత 70% పెరిగిందని, ఆయన తెలివితేటలను కొనియాడారు ప్రధాని. వీడ్కోలు సందర్భంగా వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానమంత్రి మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగానికి ఉపరాష్ట్రపతి చలించిపోయి కళ్లు చెమ్మగిల్లినట్లు కనిపించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments