Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని వీడ్కోలు ప్రసంగం.. భావోద్వేగానికి గురైన వెంకయ్య నాయుడు

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (17:17 IST)
ఆగస్టు 10వ తేదీతో రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఐదేళ్ల పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు వీడ్కోలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ, “మీరు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారని, ప్రజా జీవితంతో అలసిపోలేదని ఎప్పటినుంచో చెబుతుంటారు.. మీ పదవి కాలం ముగిసిపోవచ్చు, కానీ రాబోయే సంవత్సరాల్లో మీ అనుభవాల నుండి దేశం ప్రయోజనం పొందుతూనే ఉంటుంది" అంటూ కొనియాడారు. 
 
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా మరియు రాజ్యసభ ఛైర్మన్‌గా ఐదేళ్లపాటు కొనసాగారని, ఆ సమయంలో సభ ఉత్పాదకత 70% పెరిగిందని, ఆయన తెలివితేటలను కొనియాడారు ప్రధాని. వీడ్కోలు సందర్భంగా వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానమంత్రి మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగానికి ఉపరాష్ట్రపతి చలించిపోయి కళ్లు చెమ్మగిల్లినట్లు కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments