Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనుపరాడ్ల దొంగతనానికి వెళ్లి పులి నోట్లో చిక్కి మృతి

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:08 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి ఇనుప రాడ్లు చోరీకి వెళ్లి పులి నోట్లో చిక్కుని మృత్యువాతపడ్డాడు. మృతుడిని మోహన్ నఫీస్‌గా గుర్తించారు. నైనీతాల్ జిల్లాలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు పక్కనే ఉండే ప్రాంతానికి చెందిన మోహన్... తన ఇద్దరు స్నేహితులతో కలిసి పాక్కుకు పక్కనే మద్యం సేవించాడు. ఆ తర్వాత అక్కడ పడివున్న ఇనుప రాడ్లను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. 
 
సరిగ్గా ఆ సమయంలో అక్కడకు వచ్చిన పులి కంట్లో పడ్డాడు. అంతే.. మోహన్‌పై దాడి చేసిన ఆ పులి.. అతన్నినోట కరచుకుని అడవిలోకి తీసుకెళ్లింది. వెంటనే ఇద్దరు యువకులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. 
 
అనంతరం గాలింపు చర్యలు చేపట్టిగా ఆదివారం ఉదయం రక్తపుమడుగులో పడివున్న నఫీస్ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పులిని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments