Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనుపరాడ్ల దొంగతనానికి వెళ్లి పులి నోట్లో చిక్కి మృతి

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:08 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి ఇనుప రాడ్లు చోరీకి వెళ్లి పులి నోట్లో చిక్కుని మృత్యువాతపడ్డాడు. మృతుడిని మోహన్ నఫీస్‌గా గుర్తించారు. నైనీతాల్ జిల్లాలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు పక్కనే ఉండే ప్రాంతానికి చెందిన మోహన్... తన ఇద్దరు స్నేహితులతో కలిసి పాక్కుకు పక్కనే మద్యం సేవించాడు. ఆ తర్వాత అక్కడ పడివున్న ఇనుప రాడ్లను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. 
 
సరిగ్గా ఆ సమయంలో అక్కడకు వచ్చిన పులి కంట్లో పడ్డాడు. అంతే.. మోహన్‌పై దాడి చేసిన ఆ పులి.. అతన్నినోట కరచుకుని అడవిలోకి తీసుకెళ్లింది. వెంటనే ఇద్దరు యువకులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. 
 
అనంతరం గాలింపు చర్యలు చేపట్టిగా ఆదివారం ఉదయం రక్తపుమడుగులో పడివున్న నఫీస్ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పులిని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments