Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు...

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:49 IST)
కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ రెండో అంతస్తు నుంచి జారి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వివరాల్లోకి వెళితే ఈ ప్రాంతానికి చెందిన సుష్మా మహిళ ఉదయం ఆలయానికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ కోతుల గుంపు చేరింది. షుష్మా వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తుండగా, అవి ఆమెపై దాడి చేశాయి. 
 
దీంతో ఆమె పట్టుతప్పి రెండవ అంతన్థు నుంచి కాలుజారి కింద పడ్డారు. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమె స్థానిక బీజేపీ నేత భార్య కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, షామ్లీ పరిధిలోని కైరానాలో కోతుల దాడులు అధికమైపోయాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బీజేపీ నేత అనిల్ చౌహాన్ భార్య, పంచాయతీ మాజీ సభ్యురాలు సుష్మా చౌహాన్ మృతి చెందారనే వాదన వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments