Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో సంసారం.. మరిదితో రాసలీలలు.. పెళ్లైన 20 రోజులకే జంప్

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (09:43 IST)
అక్రమ సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వివాహ వ్యవస్థతో ముడిపడి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు తమ సంతోషం కోసం హత్యలు చేసేందుకైనా వెనుకాడట్లేదు. తాజాగా పెళ్లైన 20 రోజులకే నవ వధువు.. భర్తతో సంసారం.. మరిదితో రాసలీలలు సాగించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి.. పిలిబిత్‌కు చెందిన ఓ యువతితో 20రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది.
 
కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చాలా గ్రాండ్‌గా జరిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న.. అత్తగారింటికి వచ్చిన కొత్తకోడలు తనలోని మరోకోణాన్ని బయటపెట్టింది. 
 
పెళ్లి జరిగి సరిగ్గా 20రోజుల గడవక ముందే.. అత్తగారి కుటుంబానికి చెందిన వరుసకు మరిది అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను మోసం చేస్తూ.. అతనితో రాసలీలలు సాగించింది. 
 
ఇదే ఇంట్లో ఉంటే వీరికి కామక్రీడలు సాగవని ఏకంగా అతనితో కలిసి ఇంట్లో నుండి జంప్ అయింది. విషయం తెలసుకున్న భర్త కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments