Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళ బాలికను చంపి తినేసిన వీధి కుక్కలు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదే

Webdunia
బుధవారం, 30 మే 2018 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోదీనగర్ మున్సిపాలిటీలోని భీంనగర్‌లో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన విషయాలను పరిశీలిస్తే..
 
భీంనగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో వీధి కుక్కల మంద ఇంట్లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న చిన్నారిపై దాడి చేశాయి. పిమ్మట చిన్నారిని నోటకరచుకుని సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి తినేశాయి. ఈ విషయాన్ని మోదీనరగ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పవన్ అగర్వాల్ వెల్లడించారు.
 
ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు మోదీనగర్ మున్సిపాలిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీధికుక్కలు బాలికను చంపి తిన్న ఘటన నేపథ్యంలో వాటిని పట్టుకోవాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో మున్సిపల్ అధికారులు వీధికుక్కల నివారణకు శ్రీకారం చుట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments