Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి కాయ కావాలని మారాం చేసిన మేనకోడలి హత్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (14:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడికాయ కావాలని మారాం చేసిన మేనకోడల్ని చంపేశాడో ఓ కిరాతకుడు. ఈ కిరాతకుడు అన్నం తింటుండగా వచ్చి మామిడికాయ కావాలంటూ పదేపదే కోరింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ కిరాతకుడు ఇనుపరాడ్‌తో ఆమెపై దాడి చేసి చంపేశాడు. దీంతో ఐదేళ్ళ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో ఈ దారుణం జరిగింది. 33 యేళ్ల ఉమర్దీన్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా మేనకోడలు వరుస అయ్యే ఖైరూ నిషా (5) అక్కడికి వచ్చి మామిడికాయ కావాలంటూ అడిగింది. దీంతో తీవ్ర అసహనానికి లోనై ఉమర్దీన్ ఓ రాడ్‌ తీసుకుని ఆ చిన్నారి తలపై కొట్టాడు. ఆపై పదునైన వస్తువుతో గొంతుకోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ బాలిక అక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఉమర్దీన్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి చిన్నారి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments