Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురి సజీవ దహనం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (09:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో మంటలు చెలరేగడం వల్ల ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన యూపీలోని మవు జిల్లాలో జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఒక పురుషుడు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెల్లించారు.
 
షాపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఇంట్లోని స్టౌ నుంచి మంటలు చెలరేగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది, వైద్య సిబంది, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments