Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురి సజీవ దహనం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (09:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో మంటలు చెలరేగడం వల్ల ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన యూపీలోని మవు జిల్లాలో జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఒక పురుషుడు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెల్లించారు.
 
షాపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఇంట్లోని స్టౌ నుంచి మంటలు చెలరేగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది, వైద్య సిబంది, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments