Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురి సజీవ దహనం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (09:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో మంటలు చెలరేగడం వల్ల ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన యూపీలోని మవు జిల్లాలో జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఒక పురుషుడు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెల్లించారు.
 
షాపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఇంట్లోని స్టౌ నుంచి మంటలు చెలరేగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది, వైద్య సిబంది, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments