Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని కిడ్నాప్ చేసి.. గదిలో బంధించి.. ఐదుగురు..?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:49 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యువతిపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. యూపీలో ముజఫర్‌నగర్ నగర్ జిల్లాలో ఈ దారుణం సంభవించింది. 
 
23 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 23 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు.. ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
యువతి స్పృహ తప్పిపడిపోయిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. షాక్ నుంచి తేరుకున్న ఆమె... పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం