Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని కిడ్నాప్ చేసి.. గదిలో బంధించి.. ఐదుగురు..?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:49 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యువతిపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. యూపీలో ముజఫర్‌నగర్ నగర్ జిల్లాలో ఈ దారుణం సంభవించింది. 
 
23 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 23 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు.. ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
యువతి స్పృహ తప్పిపడిపోయిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. షాక్ నుంచి తేరుకున్న ఆమె... పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం