Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం : చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాత

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (20:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లు ఉండగా, వాటిని ఓ మహిళ తీసి చిన్నారులకు ఇచ్చింది. ఆ చాక్లెట్లు ఆరగించిన వెంటనే చిన్నారులు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ముగ్గురు తోబుట్టు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులను మంజన (3), స్వీటి (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించాపు. వీరీలో మంజన, స్వీటి, సమర్‌లు ఒకే తల్లి బిడ్డలు కావడం గమనార్హం. ఖుషీ నగర్‌లో జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు లభ్యమైన ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లను ఓ మహిళ తన ముగ్గురు మనువళ్లు, పక్కింట్లో నివశించే మరో చిన్నారికి ఇవ్వగా వారంతా ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments