Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం : చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాత

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (20:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లు ఉండగా, వాటిని ఓ మహిళ తీసి చిన్నారులకు ఇచ్చింది. ఆ చాక్లెట్లు ఆరగించిన వెంటనే చిన్నారులు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ముగ్గురు తోబుట్టు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులను మంజన (3), స్వీటి (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించాపు. వీరీలో మంజన, స్వీటి, సమర్‌లు ఒకే తల్లి బిడ్డలు కావడం గమనార్హం. ఖుషీ నగర్‌లో జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు లభ్యమైన ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లను ఓ మహిళ తన ముగ్గురు మనువళ్లు, పక్కింట్లో నివశించే మరో చిన్నారికి ఇవ్వగా వారంతా ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments