Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: గుర్రాలకు ఇచ్చే ఇంజక్షన్‌.. యువతిపై 4 రోజులు అత్యాచారం

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (10:05 IST)
యూపీలో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. శునకాలు, గుర్రాలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిద్వాయ్‌నగర్‌కు చెందిన అర్జున్‌సింగ్ ఓ షోరూములో పనిచేసే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో కలుద్దామన్నాడు. 
 
ఆపై శునకాలు, గుర్రాలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజులపాటు ఆమెను బందీగా ఉంచుకుని పలుమార్లు అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ మొత్తం ఘటనను నిందితుడు వీడియో తీశాడు. 
 
ఈ విషయాన్ని బయటికి చెప్తే.. వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. అయితే మళ్లీ మళ్లీ అతడు బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయినా సరే ఏమాత్రం తగ్గని నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి తన మాట వినకుంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments