Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ఖాకీ... నేడు నేతాశ్రీ... బీజేపీ మంత్రికి ఫుట్ మసాజ్

నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు.

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (12:12 IST)
నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై స్పందించిన ఆ జిల్లా ఎస్పీ ఏఎస్ఐను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. 
 
దక్షిణ అలహాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన నందగోపాల్ అలియాస్ నందు ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగిశాక స్థానిక నేత ఇంట్లో విశ్రాంతి తీసుకున్న ఆయన.. కార్యకర్తలతో కాళ్లు మసాజ్ చేయించుకున్నారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది జరుగుతున్న సమయంలో ఉత్తర అలహాబాద్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్ పాయ్ కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments