Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ఖాకీ... నేడు నేతాశ్రీ... బీజేపీ మంత్రికి ఫుట్ మసాజ్

నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు.

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (12:12 IST)
నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై స్పందించిన ఆ జిల్లా ఎస్పీ ఏఎస్ఐను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. 
 
దక్షిణ అలహాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన నందగోపాల్ అలియాస్ నందు ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగిశాక స్థానిక నేత ఇంట్లో విశ్రాంతి తీసుకున్న ఆయన.. కార్యకర్తలతో కాళ్లు మసాజ్ చేయించుకున్నారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది జరుగుతున్న సమయంలో ఉత్తర అలహాబాద్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్ పాయ్ కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments