Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ఖాకీ... నేడు నేతాశ్రీ... బీజేపీ మంత్రికి ఫుట్ మసాజ్

నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు.

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (12:12 IST)
నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై స్పందించిన ఆ జిల్లా ఎస్పీ ఏఎస్ఐను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. 
 
దక్షిణ అలహాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన నందగోపాల్ అలియాస్ నందు ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగిశాక స్థానిక నేత ఇంట్లో విశ్రాంతి తీసుకున్న ఆయన.. కార్యకర్తలతో కాళ్లు మసాజ్ చేయించుకున్నారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది జరుగుతున్న సమయంలో ఉత్తర అలహాబాద్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్ పాయ్ కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments