Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : రౌండ్ రౌండ్‌కూ పెరుగుతున్న మెజార్టీ

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (11:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. మొత్తం ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం నుంచి ప్రారంభించారు. ఇందులో బీజేపీ తన సత్తా చాటుతోంది. మొత్తం 403 స్థానాలకు కూడా ఏకంగా ఆ పార్టీ 254 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 202 స్థానాలు. కానీ, బీజేపీ ఈ మెజార్టీని దాటిపోయింది. ఉదయం 11 గంటల ప్రకారం ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, బీజేపీ 254, ఎస్పీ 118, బీఎస్పీ 5, ఇతరలు 6 చొప్పున సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. 
 
అలాగే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ 46, కాంగ్రెస్ 20, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. గోవాలో బీజేపీ 18, కాంగ్రెస్ 13, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మణిపూర్‌లో బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఇతరులు 23 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments