Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. తన తండ్రి సహజీవనం చేస్తున్న మహిళపై కుమారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ మహిళతో పాటు తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తాత తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలించారు. 
 
యూపీలోని కాన్పూర్‌‌కు చెందిన రాంప్రకాశ్ ద్వివేదీ (83), ఆయన కుమారుుడ విమల్ (63)లు కలిసి ఉంటున్నారు. వారిద్దరి కుమారులు లలిత్, అక్షిత్‌లు వేరుగా ఉంటున్నారు. అయితే, 30 యేల్ల కుష్బూ అనే మహిళతో విమల్ సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన కుమారుుడ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే తండ్రి ఇంటికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. 
 
ఈ వాగ్వివాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో తాత రాంప్రకాకశ్, తండ్రి విమల్, ఖుష్బూపై కుమారులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంప్రకాశ్, ఖుష్బూలు ప్రాణాలు కోల్పోయారు. విమల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments