Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు... పాక్ ప్రగల్భాలపై మంత్రి మనోహర్

యురి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు.

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:31 IST)
యురి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. 
 
యురి దాడి అనంతర పరిస్థితిపై బుధవారం మనోహర్ పరీకర్ విలేకరులతో మాట్లాడారు. ఉరీ దాడి విషయంలో ఏదో పొరపాటు జరిగిందని వ్యాఖ్యానించారు. దాన్ని సరిదిద్ది అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉరీ దాడికి కారకులను శిక్షించి తీరుతామని పరీకర్‌ ఉద్ఘాటించారు. 
 
ఇకపోతే భారతపై అణు యుద్ధానికీ వెనకాడబోమన్న పాకిస్థాన్‌ హెచ్చరికపై ఆయన కాస్తంత వ్యంగ్యంగా స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. అందువల్ల పాకిస్థాన్ ప్రగల్భాలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments