Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు... పాక్ ప్రగల్భాలపై మంత్రి మనోహర్

యురి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు.

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:31 IST)
యురి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. 
 
యురి దాడి అనంతర పరిస్థితిపై బుధవారం మనోహర్ పరీకర్ విలేకరులతో మాట్లాడారు. ఉరీ దాడి విషయంలో ఏదో పొరపాటు జరిగిందని వ్యాఖ్యానించారు. దాన్ని సరిదిద్ది అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉరీ దాడికి కారకులను శిక్షించి తీరుతామని పరీకర్‌ ఉద్ఘాటించారు. 
 
ఇకపోతే భారతపై అణు యుద్ధానికీ వెనకాడబోమన్న పాకిస్థాన్‌ హెచ్చరికపై ఆయన కాస్తంత వ్యంగ్యంగా స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. అందువల్ల పాకిస్థాన్ ప్రగల్భాలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments