Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక శీలం ఖరీదు రూ.50 వేలు : ఐదు చెప్పుదెబ్బలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:19 IST)
ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఒక యువతి అత్యాచారానికి గురైతే పంచాయతీ పెద్దలే తీర్పునిస్తారు. వారు చెప్పేదే ఫైనల్ అవుతుంది. తాజాగా అత్యాచారానికి గురైన ఓ బాలిక శీలానికి పంచాయతీ పెద్దలు వెల కట్టారు. అత్యాచారం చేసిన కామాంధుడుకి రూ.50 వేల అపరాధం విధించారు. ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్పునిచ్చారు. 
 
ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ నెల 23వ తేదీన బాధితురాలు తోటలో కూరగాయలు కోస్తుండగా కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో వారు శీలానికి రూ.50 వేలు ధర నిర్ణయిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments