Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక శీలం ఖరీదు రూ.50 వేలు : ఐదు చెప్పుదెబ్బలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:19 IST)
ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఒక యువతి అత్యాచారానికి గురైతే పంచాయతీ పెద్దలే తీర్పునిస్తారు. వారు చెప్పేదే ఫైనల్ అవుతుంది. తాజాగా అత్యాచారానికి గురైన ఓ బాలిక శీలానికి పంచాయతీ పెద్దలు వెల కట్టారు. అత్యాచారం చేసిన కామాంధుడుకి రూ.50 వేల అపరాధం విధించారు. ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్పునిచ్చారు. 
 
ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ నెల 23వ తేదీన బాధితురాలు తోటలో కూరగాయలు కోస్తుండగా కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో వారు శీలానికి రూ.50 వేలు ధర నిర్ణయిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments