Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక శీలం ఖరీదు రూ.50 వేలు : ఐదు చెప్పుదెబ్బలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:19 IST)
ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఒక యువతి అత్యాచారానికి గురైతే పంచాయతీ పెద్దలే తీర్పునిస్తారు. వారు చెప్పేదే ఫైనల్ అవుతుంది. తాజాగా అత్యాచారానికి గురైన ఓ బాలిక శీలానికి పంచాయతీ పెద్దలు వెల కట్టారు. అత్యాచారం చేసిన కామాంధుడుకి రూ.50 వేల అపరాధం విధించారు. ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్పునిచ్చారు. 
 
ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ నెల 23వ తేదీన బాధితురాలు తోటలో కూరగాయలు కోస్తుండగా కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో వారు శీలానికి రూ.50 వేలు ధర నిర్ణయిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments