Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం - బాయిలర్ పేలి 12 మంది మృతి

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (12:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ బాయిలర్ పేలిన ప్రమాదంల 12 మంది మృత్యువాతపడ్డారు. హాపూర్ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మీరట్ రేంజ్ ఐజీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 
 
ఆ సమయంలో ఘటనా స్థలంలో 25 మంది కార్మికులు ఉన్నారన్నారు. ఈ బాయిలర్ పేలుడు ధాటికి చుట్టుపక్కనల ఉన్న పలు ఫ్యాక్టరీల పైకబ్బులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారణ పూర్తయితేగానీ వెల్లడించలేమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments