Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం - బాయిలర్ పేలి 12 మంది మృతి

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (12:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ బాయిలర్ పేలిన ప్రమాదంల 12 మంది మృత్యువాతపడ్డారు. హాపూర్ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మీరట్ రేంజ్ ఐజీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 
 
ఆ సమయంలో ఘటనా స్థలంలో 25 మంది కార్మికులు ఉన్నారన్నారు. ఈ బాయిలర్ పేలుడు ధాటికి చుట్టుపక్కనల ఉన్న పలు ఫ్యాక్టరీల పైకబ్బులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారణ పూర్తయితేగానీ వెల్లడించలేమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments