Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం - బాయిలర్ పేలి 12 మంది మృతి

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (12:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ బాయిలర్ పేలిన ప్రమాదంల 12 మంది మృత్యువాతపడ్డారు. హాపూర్ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మీరట్ రేంజ్ ఐజీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 
 
ఆ సమయంలో ఘటనా స్థలంలో 25 మంది కార్మికులు ఉన్నారన్నారు. ఈ బాయిలర్ పేలుడు ధాటికి చుట్టుపక్కనల ఉన్న పలు ఫ్యాక్టరీల పైకబ్బులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారణ పూర్తయితేగానీ వెల్లడించలేమన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments