Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం - బాయిలర్ పేలి 12 మంది మృతి

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (12:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ బాయిలర్ పేలిన ప్రమాదంల 12 మంది మృత్యువాతపడ్డారు. హాపూర్ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మీరట్ రేంజ్ ఐజీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 
 
ఆ సమయంలో ఘటనా స్థలంలో 25 మంది కార్మికులు ఉన్నారన్నారు. ఈ బాయిలర్ పేలుడు ధాటికి చుట్టుపక్కనల ఉన్న పలు ఫ్యాక్టరీల పైకబ్బులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారణ పూర్తయితేగానీ వెల్లడించలేమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments