ఎలుకను చంపిన నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (09:19 IST)
ఎలుకను చంపిన కేసులో నిందితుడిపై పోలీసులు 30 పేజీల చార్జిషీటును తయారు చేసి కోర్టుకు అందజేశారు. ఈ ఎలుక హత్య గత యేడాది నవంబరులో జరిగింది. ఎలుక తోకకు రాయికట్టిన నిందితుడు కుమార్ దానికి కాలువలో పడేశాడు. దీంతో అది చనిపోయింది. దీన్ని గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా, అది అప్పటికే చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
దీంతో నిందితుడిపై వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితుడు బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి శవపరీక్ష చేసి ఫోరెన్సిక్ నివేదికను తయారు చేశారు. ఇందులో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా అది ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. 
 
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్‌పై 30 పేజీల చార్జి‌షీటును దాఖలు చేశారు. కాగా, ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ, తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు,చేపలు, గొర్రెల మాంసాన్ని విక్రయించే వారిపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments