Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులను పోలీసు స్టేషన్‌లలో కట్టేయండి.. యూపీ సీఎం ఆర్డర్

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఓ నిర్ణయం ఇపుడు విస్తుపోయేలా చేస్తోంది. మరికొంతమందిని నువ్వులపాల్జేస్తోంది. గోవుల సంరక్షణా చర్యల్లో భాగంగా ఆవులకు సరిపడా షెడ్లు లేకుంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్‌లలో కట్టేయాలని మంత్రివర్గం ఆదేశించింది. ఇది యూపీ పాలకులను నవ్వులపాలు చేస్తోంది. 
 
యూపీ సర్కారు గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, గో కళ్యాణ్ పేరిట సెస్‌ను వసూలు చేస్తోంది. ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ యూపీ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఇదేసమయంలో ఆవుల సంరక్షణకు పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఆవులకు సరిపడా షెడ్లు లేకున్నా, దొరకకపోయినా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లలో ఆవులను కట్టేయాల్సిందిగా కేబినెట్ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం