Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఎం కేర్స్ ఫండ్‌కు యూనివన్ ఫౌండేషన్ విరాళం

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (15:21 IST)
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ భార్యలచే నిర్వహించబడుతున్న 'యునైటెడ్ ఫర్ ఎ గుడ్ కాజ్' ఉద్దేశ్యంతో ఏర్పడిన యూనివన్ ఫౌండేషన్, భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారితో పోరాడడానికి, ఈ రోజు రూ. 2.50 లక్షల(అక్షరాలా రెండు లక్షల యాభై వేల రూపాయలు)ను పిఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. 
 
నిరుపేదలు మరియు అవసరం ఉన్నవారి అభ్యున్నతికి సంబంధించిన సామాజిక కార్యకలాపాలను నిర్వహించడంలో యూనివన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంది. "ఈ కరోనా మహమ్మారి విపత్తును ఎదుర్కొనడానికి సహాయపడటంలో ఇది మావంతు కృషి" అని యూనివన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, శ్రీమతి సత్యవతి రాయ్ అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments