Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఎం కేర్స్ ఫండ్‌కు యూనివన్ ఫౌండేషన్ విరాళం

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (15:21 IST)
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ భార్యలచే నిర్వహించబడుతున్న 'యునైటెడ్ ఫర్ ఎ గుడ్ కాజ్' ఉద్దేశ్యంతో ఏర్పడిన యూనివన్ ఫౌండేషన్, భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారితో పోరాడడానికి, ఈ రోజు రూ. 2.50 లక్షల(అక్షరాలా రెండు లక్షల యాభై వేల రూపాయలు)ను పిఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. 
 
నిరుపేదలు మరియు అవసరం ఉన్నవారి అభ్యున్నతికి సంబంధించిన సామాజిక కార్యకలాపాలను నిర్వహించడంలో యూనివన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంది. "ఈ కరోనా మహమ్మారి విపత్తును ఎదుర్కొనడానికి సహాయపడటంలో ఇది మావంతు కృషి" అని యూనివన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, శ్రీమతి సత్యవతి రాయ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments