Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (22:06 IST)
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం ఆయన చేరారు. కొన్ని వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన గుండెకి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఐతే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు.
 
ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా పేరుపొందారాయన. ఆయన మృతిని కొడుకు చిరాగ్ పాశ్వాన్ ధృవీకరించారు. ‘‘మిస్ యు పాపా.." అంటూ ట్వీట్ చేసారు. కాగా ఎన్డీఏ మంత్రివర్గంలో 30 రోజుల్లోపే రెండో మంత్రి కన్నుమూశారు. మరోవైపు బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాశ్వాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments