Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:18 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాలకు కూడా మంజూరు చేసింది. ఈ పన్నుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,928 కోట్లు కేటాయించింది. అత్యల్పంగా గోవాకు రూ.450.32 కోట్లను విడుదల చేసింది. 
 
రాష్ట్రాలకు కేటాయించాల్సిన పన్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడివున్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటే విడుదల నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రటనలో తెలిపింది. 
 
రాష్ట్రాలకు విడుదలైన పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20928 కోట్లను విడుదల చేయగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్ రాష్ట్రానికి రూ.11734 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.4721 కోట్లు, తెలంగాణాకు రూ.2452 కోట్లు చొప్పున విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments