Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవాణా చార్జీలు పెంచిన ఉబెర్ క్యాబ్... డే లైట్ రాబరీగా అభివర్ణించిన కేజ్రీవాల్

Webdunia
సోమవారం, 2 మే 2016 (10:31 IST)
ఉబెర్ క్యాబ్ ఢిల్లీలో రవాణా చార్జీలను భారీగా పెంచేసింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఢిల్లీలో తిరిగే ఈ సర్వీసుల్లో యాప్ ఆధారిత క్యాబ్ సేవల రవాణా చార్జీలను అమాంతం పెంచేయడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కొన్ని కంపెనీలు ధరలను 3 రెట్ల వరకూ పెంచుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపు పద్దతిని 'డే లైట్ రాబరీ' (పట్టపగలు నిలువుదోపిడీ)గా ఆయన అభివర్ణించారు. 
 
గత నెలలో సరి-బేసి విధానం అమలు చేస్తున్నప్పుడు క్యాబ్ సేవలకు డిమాండ్ రాగా, అప్పుడు కూడా ఓలా, ఉబెర్ వంటి సంస్థలు చార్జీలను పెంచాయి. ఆపై ప్రభుత్వం చర్యలకు దిగడంతో ఆయా కంపెనీలు వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments