Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవాణా చార్జీలు పెంచిన ఉబెర్ క్యాబ్... డే లైట్ రాబరీగా అభివర్ణించిన కేజ్రీవాల్

Webdunia
సోమవారం, 2 మే 2016 (10:31 IST)
ఉబెర్ క్యాబ్ ఢిల్లీలో రవాణా చార్జీలను భారీగా పెంచేసింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఢిల్లీలో తిరిగే ఈ సర్వీసుల్లో యాప్ ఆధారిత క్యాబ్ సేవల రవాణా చార్జీలను అమాంతం పెంచేయడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కొన్ని కంపెనీలు ధరలను 3 రెట్ల వరకూ పెంచుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపు పద్దతిని 'డే లైట్ రాబరీ' (పట్టపగలు నిలువుదోపిడీ)గా ఆయన అభివర్ణించారు. 
 
గత నెలలో సరి-బేసి విధానం అమలు చేస్తున్నప్పుడు క్యాబ్ సేవలకు డిమాండ్ రాగా, అప్పుడు కూడా ఓలా, ఉబెర్ వంటి సంస్థలు చార్జీలను పెంచాయి. ఆపై ప్రభుత్వం చర్యలకు దిగడంతో ఆయా కంపెనీలు వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments