కుప్పకూలిన మిగ్ విమానం - ఇద్దరు పైలెట్లు మృతి

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (11:17 IST)
భారత వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉత్తర్‌లాయ్ ఎయిర్‌పేస్ నుంచి ఈ విమానం బయలుదేరింది. భీమ్డా గ్రామం వద్ద గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిపోయింది. ఈ విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 
 
రెండు సీట్లున్న ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమాన శిథిలాలు ఒక కిలోమీటరు వరకు చెల్లాచెదురుగా పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments