Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన మిగ్ విమానం - ఇద్దరు పైలెట్లు మృతి

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (11:17 IST)
భారత వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉత్తర్‌లాయ్ ఎయిర్‌పేస్ నుంచి ఈ విమానం బయలుదేరింది. భీమ్డా గ్రామం వద్ద గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిపోయింది. ఈ విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 
 
రెండు సీట్లున్న ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమాన శిథిలాలు ఒక కిలోమీటరు వరకు చెల్లాచెదురుగా పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments