పట్టపగలు యువకుడిని కాల్చి చంపిన దుండగులు .. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (09:04 IST)
బీహార్ రాష్ట్రంలో పట్టపగలు ఇద్దరు దుండగులు ఓ యువకుడిని కాల్చి చంపి, అక్కడ నుంచి పారిపోయారు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోలకు దిగారు. ఈ ఘటన రాష్ట్రంలోని సహస్ర జిల్లాలో జరిగింది. మరోవైపు, ఇదే రాష్ట్రంలో నేపాల్ పౌరుడి మృతదేహం లభ్యం కావడం కలకలంరేపింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమిత్ కుమార్ అనే 18 యేళ్ల యువకుడు గంహరియాలోని 12వ వార్డులో ఉంటూ, బీఏ చదువుతున్నాడు. అతని స్నేహితు గౌరవ్ మార్కెట్‌ వద్దకు రావాలని కోరడంతో అమిత్ అక్కడకు నడుచుకుంటూ బయలుదేరాడు. ఈ క్రమంలో బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు అమిత్‌ను తుపాకీతో కాల్చి పారిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, మృతుడి తండ్రి మాత్రం అమిత్ స్నేహితుడు గౌరవ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments