Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు యువకుడిని కాల్చి చంపిన దుండగులు .. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (09:04 IST)
బీహార్ రాష్ట్రంలో పట్టపగలు ఇద్దరు దుండగులు ఓ యువకుడిని కాల్చి చంపి, అక్కడ నుంచి పారిపోయారు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోలకు దిగారు. ఈ ఘటన రాష్ట్రంలోని సహస్ర జిల్లాలో జరిగింది. మరోవైపు, ఇదే రాష్ట్రంలో నేపాల్ పౌరుడి మృతదేహం లభ్యం కావడం కలకలంరేపింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమిత్ కుమార్ అనే 18 యేళ్ల యువకుడు గంహరియాలోని 12వ వార్డులో ఉంటూ, బీఏ చదువుతున్నాడు. అతని స్నేహితు గౌరవ్ మార్కెట్‌ వద్దకు రావాలని కోరడంతో అమిత్ అక్కడకు నడుచుకుంటూ బయలుదేరాడు. ఈ క్రమంలో బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు అమిత్‌ను తుపాకీతో కాల్చి పారిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, మృతుడి తండ్రి మాత్రం అమిత్ స్నేహితుడు గౌరవ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments