Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలి చిత్రాలు చూపించి.. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం...

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. దిక్కూమొక్కూ లేని అమ్మాయిలకు ఆశ్రయంతో పాటు రక్షణ కల్పించి.. పునరావాసం కల్పించాల్సిన సర్కారు పునరావాస కేంద్రం ఉద్యోగులే కామాంధులుగా మారిపోయారు. ఫల

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:58 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. దిక్కూమొక్కూ లేని అమ్మాయిలకు ఆశ్రయంతో పాటు రక్షణ కల్పించి.. పునరావాసం కల్పించాల్సిన సర్కారు పునరావాస కేంద్రం ఉద్యోగులే కామాంధులుగా మారిపోయారు. ఫలితంగా ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
భోపాల్‌కు సమీపంలోని షోడోల్ జిల్లాలోని ఓ బాలికల పునరావాస కేంద్రం ఉంది. ఇక్కడ మహిళా సూపరింటెండెంట్ భర్త, క్లర్కు కలిసి ఇద్దరు బాలికలకు నీలి చిత్రాలు చూపిస్తూ.. ఆపై తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ కామాంధులు పెట్టే లైంగికవేధింపులను తాళలేక ఆ ఇద్దరు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదుపై పునరావాసకేంద్రం సూపరింటెండెంట్ భర్త, క్లర్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని షోడోల్ జిల్లా ఎస్పీ సుశాంత్ చెప్పారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments