Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు... ఉగ్రవాదుల పనేనా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో శనివారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహాల్‌ను ఇటీవల పేల్చి వేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా గట్టి న

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (13:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో శనివారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహాల్‌ను ఇటీవల పేల్చి వేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా గట్టి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం రెండు జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 
 
తొలుత ఓ రైల్వే ట్రాక్‌ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని అశోక్‌ అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పేలుడు సంభవించింది. అంతేకాకుండా రైల్వేట్రాక్‌ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పేలుళ్లకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments