ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు .. అమృత ఫడ్నేకర్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (08:44 IST)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ భార్య, బీజేపీ మహిళా నేత అమృత ఫడ్నవిస్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలన్నారు. వారిలో ఒకరు మహాత్మా గాంధీ కాగా, మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కీర్తించారు. ఈమె గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను ఆమె జాతిపితగా అభివర్ణించి వివాదంలో చిక్కుకున్నారు. ఇపుడు అలాంటి వ్యాఖ్యలు చేశారు. గాంధీ దేశానికి, ఆధునిక భారత్‌కు మోడీ జాతిపితలంటూ తాజాగా వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల ఓ మాక్ కోర్టు ఇంటర్వ్యూకు ఆమె హాజరయ్యారు. మోదీ జాతిపిత అయితే, మరి గాంధీ ఎవరు?అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన అమృత ఫడ్నేకర్.. గాంధీ దేశానిక జాతిపిత అయితే, ఆధునిక భారత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ జాతిపిత అంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా భారత్‌కు ఇద్దరు జాతిపితలంటూ ఆమె తనను తాను సమర్థించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments