Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నగరంలో విడాకులకు ట్రాఫికే కారణం.. చెప్పింది ఎవరంటే?

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (21:42 IST)
Amruta Fadnavis
నగరంలో మూడు శాతం విడాకులకు ముంబై ట్రాఫిక్ కారణమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ తెలిపారు. ఆర్థిక రాజధానిలో రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితిపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ విచిత్రమైన వాదనను వినిపించారు. 
 
ఇకపోతే.. శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది, శ్రీమతి ఫడ్నవీస్‌ను పేరు పెట్టకుండా, ఆమె ప్రకటనపై ధ్వజమెత్తారు. ఇదే "ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే" అని పేర్కొన్నారు. 
 
ముంబైలో మూడు శాతం విడాకులకు ప్రజలు తమ కుటుంబాలకు సమయం కేటాయించలేకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయని మీకు తెలుసా?" అంటూ అమృత ఫడ్నవిస్ చెప్పారు.  
 
రోడ్లపై గుంతలు, ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డానని శ్రీమతి ఫడ్నవీస్ అన్నారు. "నేను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. రోడ్లు, గుంతలలో ట్రాఫిక్ మరియు వారు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో నేను కూడా అనుభవించాను" అని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments