Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా- త్రిస్సూర్ ఉత్సవాలు రద్దు.. 58 సంవత్సరాల తర్వాత..?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (15:42 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగిందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే త్రిస్సూర్‌ పూరమ్‌ ఉత్సవాలను రద్దు చేసింది. ఇలా ఈ ఉత్సవాలు జరగకుండా ఉండడం గత 58 ఏళ్లలో ఇదే మొదటిసారని పలువురు అంటున్నారు. 
 
ఇక ప్రతిఏటా రెండు నెలలపాటు జరిగే పూరమ్‌ ఎగ్జిబిషన్‌ ఏప్రిల్‌ 1న ప్రారంభం కావాల్సి వున్నప్పటికీ లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో ఆ ఎగ్జిబిషన్ కూడా రద్దు అయింది. ఇదిలా ఉండగా.. కేరళలో కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 
 
కరోనా వైరస్ సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల కారణంగా ప్రతిష్టాత్మక ఉత్సవాలు, టోర్నీలు అయివా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ సర్కారు త్రిస్సూర్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments