Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్, శ్రీలంక దేశాల్లో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయాలి.. విప్లవ్ దేవ్

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:38 IST)
Tripura CM
నేపాల్, శ్రీలంక దేశాల్లో పార్టీని ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తున్నట్టు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ పేర్కొన్నారు. భారత్‌లోనే కాకుండా, నేపాల్, శ్రీలంకలో కూడా పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీని ఏర్పాటు చేసి పట్టు సాధించిన తరువాత విదేశాల్లో కూడా పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో అమిత్ షా చెప్పినట్టు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ పేర్కొన్నారు.
 
కాగా.. దేశంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరవేసింది.

ఇప్పటికే ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. దేశంలో బలమైన శక్తిగా, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీ చూపులు ఇప్పుడు పక్క దేశాలపై కూడా పడినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments