Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం బోర్డు ధోరణి వివక్షాపూరితం : ముస్లిం మహిళల అభ్యంతరం

ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకుల కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానం, బహుభార్యత్వంపై న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రశ్నావళిని బహిష్కరించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయంపై

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (11:09 IST)
ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకుల కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానం, బహుభార్యత్వంపై న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రశ్నావళిని బహిష్కరించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయంపై ముస్లిం మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. 
 
దీనిపై ముస్లిం మహిళా ఫౌండేషన్ అధ్యక్షురాలు నజ్నీన్ అన్సారీ లక్నోలో మాట్లాడుతూ ముస్లిం లా బోర్డు షరియా చట్టాన్ని తమకు అనుకూలంగా మెలితిప్పుతోందని ఆరోపించారు. ముస్లిం మహిళల స్వేచ్ఛాస్వాతంత్ర్యాల గురించి చర్చ జరుగుతున్నపుడు మాత్రమే షరియా చట్టాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రశ్నించారు. అత్యాచారం, తదితర కేసుల్లో నేరస్థులైన ముస్లిం పురుషుల విషయంలో షరియా చట్టం అమలు చేయాలని మత పెద్దలు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ఆమె నిలదీశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments