Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం బోర్డు ధోరణి వివక్షాపూరితం : ముస్లిం మహిళల అభ్యంతరం

ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకుల కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానం, బహుభార్యత్వంపై న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రశ్నావళిని బహిష్కరించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయంపై

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (11:09 IST)
ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకుల కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానం, బహుభార్యత్వంపై న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రశ్నావళిని బహిష్కరించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయంపై ముస్లిం మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. 
 
దీనిపై ముస్లిం మహిళా ఫౌండేషన్ అధ్యక్షురాలు నజ్నీన్ అన్సారీ లక్నోలో మాట్లాడుతూ ముస్లిం లా బోర్డు షరియా చట్టాన్ని తమకు అనుకూలంగా మెలితిప్పుతోందని ఆరోపించారు. ముస్లిం మహిళల స్వేచ్ఛాస్వాతంత్ర్యాల గురించి చర్చ జరుగుతున్నపుడు మాత్రమే షరియా చట్టాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రశ్నించారు. అత్యాచారం, తదితర కేసుల్లో నేరస్థులైన ముస్లిం పురుషుల విషయంలో షరియా చట్టం అమలు చేయాలని మత పెద్దలు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ఆమె నిలదీశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments