Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం: 2 గంటలుగా ఆకాశంలోనే తిరుగుతోంది

ఐవీఆర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:23 IST)
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుచ్చి నుండి షార్జాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం హైడ్రాలిక్ వైఫల్యాన్ని ఎదుర్కొంది. దీనితో తిరుచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి పైలెట్లు అనుమతి కోరారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానంలో ఇంధనాన్ని తగ్గించడానికి ప్రస్తుతం విమానం గాలిలో తిరుగుతోంది.
 
తిరుచ్చి నుండి షార్జాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. తిరుచ్చి విమానాశ్రయంలో దిగడానికి ముందు ఇంధనాన్ని తగ్గించడానికి గగనతలంలో తిరుగుతోందనీ, ల్యాండింగ్‌కు సన్నాహకంగా, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి, అనుకోని ప్రమాదాలను నివారించడానికి విమానాశ్రయంలో 20కి పైగా అంబులెన్స్‌లు, ఫైర్ టెండర్లను మోహరించినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments