Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి : తల్లి మృతిపై ప్రధాని మోడీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (08:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి స్వర్గస్తులయ్యారు. ఆమె శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన ఆమె.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన తల్లి మరణవార్తను ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
 
"వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని" పేర్కొన్నారు. ఆమె నిస్వార్థ కర్మయోగి అని ఆమె జీవితం విలువలతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఆమె వందో పుట్టిన రోజునాడు తాను తన తల్లిని కలిశానని గుర్తు చేశారు. పైగా, ఆమె  ఎపుడూ తనతో  విషయాన్ని చెప్పేవారనీ, విజ్ఞతతో పని చేయాలని, జీవితాన్ని స్వచ్చంగా గడపాలని చెప్పేవారని గుర్తుచేశారు. కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో తల్లి హీరాబెన్‌ను ప్రధాని మోడీ కలుసుకున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments