Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేమస్ ఆల్వార్ కచోరీ కోసం రైలును ఆపిన లోకో డ్రైవర్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:22 IST)
ఓ లోకో డ్రైవర్ రాజస్థాన్‌లోని రైల్వే క్రాసింగ్‌ వద్ద కచోరీ ప్యాకేజ్‌ని కోసం రైలును ఆపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ మాటలు వినేందుకు, వీడియో చూసేందుకు వినోదభరితంగా ఉండొచ్చుగానీ, నిజంగానే రైలు డ్రైవర్ కచోరీ కోసం రైలును ఆపారు. ఆపడం వంటి అసాధారణ సంఘటన అతనికి వినోదభరితంగా ఉండకపోవచ్చు. 
 
ఆ తర్వాత ఆగిన రైలు వద్దకు ఓ వ్యక్తి వచ్చి కస్తకచోరీని అందిస్తాడు. ఆ తర్వాత రైలు బయలురేరి వెళుతుండి. ఈ తంతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇపుడు రైల్వే ఉన్నతాధికారులకు చేరింది. దీంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించి ఇద్దరు పైలట్లు, ఇద్దరు గేట్‌కీపర్లు, ఒక ట్రైనర్‌ను సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments