ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన గూడ్సు రైలు... ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (12:02 IST)
ఒరిస్సా రాష్ట్రంలో గూడ్సు రైలు ప్రమాదం జరిగింది. ఈ రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి స్టేషనులో ఈ ప్రమాదం జరిగింది. గూడ్సు రైలు ఒకటి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో కొన్ని బోగాలు ఫ్లాట్‌ఫాంపై బోల్తాపడ్డాయి. 
 
సోమవారం ఉదయం 6.44 గంటల ప్రాంతంలో కొరాయి స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పిడంతో మొత్తం 54 బోగీల్లో 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఇవి స్టేషన్‌లోకి చొచ్చుకుని వెళ్లాయి. 
 
ఆ సమయంలో రైలుకోసం వేచివున్న ప్రయాణికుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు బోగీల కింద చిక్కుకున్నారు. 
 
ఈ ప్రమాదం చూసిన రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే బోగీల కింద చిక్కుకున్న మరికొందరిని రక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments