నేడు భారత్ బంద్ : పిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:14 IST)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఈ బంద్ జరుగనుంది. ఇటీవల ఢిల్లీలో సమావేశమైన ఈ కార్మిక సంఘాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 
 
కేంద్రం అనుసరిస్తున్నవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటూ ఆ సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న అమలు చేస్తున్న విధానాలు కార్మికులను, రైతులను, ప్రజలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంటూ రెండో రోజులపాటు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ రెండో రోజుల పాటు సాగే భారత్ బంద్‌లో రవాణా కార్మికులు, విద్యుత్ సిబ్బంది కూడా పాల్గొంటారని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, ఇటీవల ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం, పెట్రో ధరలు మళ్లీ పెంచడం ప్రారంభించింది. మరోవైపు గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి విధానాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments