Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌ లో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (07:01 IST)
బీహార్‌ ఎన్నికల వేళ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ బీహార్‌ అధ్యక్షుడు భారత్‌ బింద్‌ ఆర్జేడీలో చేరారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ సమక్షంలో ఆయన ఆర్జేడీ కండువా కప్పుకున్నారు. తేజస్వి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తేజస్వి తన ట్విట్టర్‌లో స్వయంగా పోస్టు చేశారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తమ పార్టీలో చేరారని, ఆయన చేరిక ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ఎన్‌డీఏకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి గట్టి మద్దతు లభించినట్టుగా పేర్కొన్నారు.

ఇదిలాఉండగా బీఎస్పీ రాష్ట్రంలోని ఆర్‌ఎల్‌ఎస్పీతో కలసి ఎన్నికల బరిలో నిలువనున్నట్టు మాయావతి ఇటీవల వెల్లడించారు. తమ కూటమి తరపున కేంద్రమాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments