Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారాముల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - లష్కర్ కీలక నేత హతం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (10:36 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లాలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడ గాలింపు చర్యలకు దిగాయి. అయితే, భద్రతా బలగాలను చూడగానే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. 
 
ఈ కాల్పుల్లో లష్కర్ తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దర ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీస్ అధికారి, అతడి  సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్య కేసుల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కాశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments