Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారాముల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - లష్కర్ కీలక నేత హతం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (10:36 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లాలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడ గాలింపు చర్యలకు దిగాయి. అయితే, భద్రతా బలగాలను చూడగానే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. 
 
ఈ కాల్పుల్లో లష్కర్ తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దర ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీస్ అధికారి, అతడి  సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్య కేసుల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కాశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments