Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారాముల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - లష్కర్ కీలక నేత హతం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (10:36 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లాలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడ గాలింపు చర్యలకు దిగాయి. అయితే, భద్రతా బలగాలను చూడగానే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. 
 
ఈ కాల్పుల్లో లష్కర్ తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దర ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీస్ అధికారి, అతడి  సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్య కేసుల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కాశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments