Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సెంట్రల్ స్టేషన్ పేరును.. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా..

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని కోరింది. అలానే సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా పేరు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:18 IST)
మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని కోరింది. అలానే సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా పేరు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో జరిగిన నిర్ణయాలను మంత్రి డి. జయకుమార్ తెలియజేశారు.
   
 
అంతేకాకుండా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఏడుగురిని విడిపించాలని కూడా తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేసినట్లు మంత్రి తెలిపారు. మరి ఇక ఏం జరుగుతుందో చూద్దాం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments